Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నియంత్రణలో జగన్ ప్రభుత్వం విఫలం: కేశినేని నాని

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (09:19 IST)
కరోనా వైరస్ ను నియంత్రించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పారాసిటమల్, బ్లీచింగ్ అనే మొద్దు నిద్ర నుండి బయటికి రావాలని పేద, మధ్య తరగతి వారిని తక్షణమే ఆదుకోవడానికి వారి బ్యాంక్ ఖాతాలలో 5000 రూపాయలను జమ చేయాలని  ఎంపీ కేశినేని నాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
కోనేరు పెదబాబు ఆధ్వర్యంలో లక్ష కోడిగుడ్ల ఇంటి ఇంటికి పంపిణీ కార్యక్రమాన్ని ఎనికేపాడులో ప్రారంభించారు. కరోనా ని కూడా వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయల సహాయాన్ని వైసీపీ సాయంగా ప్రచారం చేస్తున్నారని, దీనిపై ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేశామని చెప్పారు.
 
తెలుగుదేశం - సేవ ఎప్పుడూ కలిసే ఉంటాయని, ప్రతి ఒక్కరూ పేద వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
 
భవన నిర్మాణ కార్మికులు, రవాణా రంగంలోని వారు, డ్రైవర్లు మరియు అసంఘటిత రంగంల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం త్వరగా బయట పడాలని కోరుకున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments