Webdunia - Bharat's app for daily news and videos

Install App

దువ్వాడకు జగన్ షాక్: ఇంచార్జి పదవి నుంచి తొలగింపు

ఐవీఆర్
గురువారం, 22 ఆగస్టు 2024 (23:08 IST)
వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస రావుకి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. దువ్వాడను పార్టీ ఇంచార్జి పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో తిలక్‌ను నియమించారు.
 
కాగా ఈమధ్య దువ్వాడ శ్రీనివాసరావు భార్యపిల్లలు అతడి ఇంటిముందు కూర్చుని తమకు న్యాయం చేసేవరకూ అక్కడ నుంచి వెళ్లబోమని భీష్మించారు. దువ్వాడ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారనీ, తమ పరువు తీసే పని చేస్తున్న దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలిసిందే. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి దీనిపై దృష్టి సారించారు. దువ్వాడను అలాగే కొనసాగిస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తలచి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments