Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jagananna Vidya Deevena డబ్బు తల్లుల ఖాతాల్లో కాదు కాలేజీ ప్రిన్సిపల్ ఖాతాల్లోకి...

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (19:16 IST)
జగనన్న విద్యా దీవెన పథకం కింద జగన్ సర్కారు విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజును నేరుగా తల్లుల ఖాతాల్లో వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డబ్బును కొంతమంది కళాశాలలకు సక్రమంగా కడుతుండగా మరికొందరు సొంత ఖర్చులకు వాడుకుని విద్యార్థుల ఫీజులు కట్టకుండా తాత్సారం చేస్తున్నారు.
 
ఫీజు విషయమై కాలేజీ యాజమాన్యాలు ఏమీ చేయలేని స్థితి నెలకొనడంతో దీనిపై న్యాయవాది హైకోర్టులో పిటీషన్ వేసారు. విద్యార్థులకు అందిస్తున్న ఫీజును తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీ ప్రిన్సిపల్ ఖాతాల్లో వేయాలని విజ్ఞప్తి చేసారు.
 
ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, విద్యా దీవెన డబ్బును నేరుగా కాలేజీ విద్యాసంస్థల ప్రిన్సిపల్ ఖాతాల్లో వేయాలని ఆదేశించింది. దీనితో ఇక తల్లుల ఖాతాల్లోకి డబ్బు జమ కాదు. మరి ఈ తీర్పుపై జగన్ సర్కార్ మళ్లీ అప్పీల్ చేస్తుందా లేదా చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments