Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరత్నాల విషయంలో వెనక్కి తగ్గుతున్న జగన్....

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో సంవత్సరం గడువు ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ముందు నుంచే హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. అందులో ప్రధానంగా నవరత్నా

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (15:26 IST)
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో సంవత్సరం గడువు ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ముందు నుంచే హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. అందులో ప్రధానంగా నవరత్నాలు గుప్పించారు జగన్. నవరత్న హామీలపై ప్రజల్లో ఆలోచన కూడా మొదలైంది. రైతులకు ప్రతి యేడాది మే నెలలో 12 వేల రూపాయలు రైతన్న భరోసా ఇవ్వడంతో పాటు రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడం ఇలా ఎన్నో హామీలు ఉన్నాయి.
 
ఈ హామీలన్నీ నెరవేర్చడం సాధ్యమవుతాయో లేదో తెలియదు కానీ వాటిని చేసి చూపిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మాటలు చెప్పి మోసగించడం నాకు తెలియదు. ఏదైనా చేతల్లో చూపించే సత్తా నాకుంది. నవరత్నాల విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు టిడిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. అది ఎంతమాత్రం నిజం కాదు. నవరత్నాలను అమలు చేస్తూ వాటిని మించిన పథకాలను ప్రవేశపెట్టి ప్రజాభివృద్థికి పనిచేసి తీరుతానంటూ జగన్ పాదయాత్రలో హామీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్!

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments