Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహిళల పంతం... చంద్రబాబు పాలన అంతం'... రోజా పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం ధనియాని చెరువు వద్ద జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా మహిళల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం ధనియాని చెరువు వద్ద జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా మహిళల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రోజా మాట్లాడారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. విద్యార్థులకు ఉచిత విద్య అంటూ ఎన్నో హామీలు గుప్పించారనీ, వాటిలో ఏ ఒక్కటైనా నెరవేరిందా అంటూ ప్రశ్నించారు. అందుకే మహిళలందరూ ఓ శపథం చేయాలి. మహిళల పంతం- చంద్రబాబు పాలన అంతం అంటూ పోరాడాలని పిలుపునిచ్చారు.
 
ఇంకా ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు పాలనలో మద్యం ఏరులై పారుతోందంటూ విమర్శించారు. జగనన్న అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నకు అందరూ ఓటు వేసి ముఖ్యమంత్రిని చేయాలంటూ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments