Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరోముండనం కేసులో వైకాపా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు జైలుశిక్ష!!

వరుణ్
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (15:10 IST)
వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు విశాఖపట్టణంలోని ఎస్సీఎస్టీ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. శిరోముండనం కేసులో ఆయనకు 18 నెలల పాటు జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. దీంతో పాటు రూ.2.50 లక్షల అపరాధం కూడా విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో త్రిమూర్తులతో పాటు ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. 
 
గత 28 యేళ్ళ క్రితం జరిగిన కేసులో కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించడం గమనార్హం. 1996 డిసెంబరు 29వ తేదీన దళితులను హింసించి, వారిలో ఇద్దరికి శిరోముండనం చేశారు. గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలను కూడా తీసేశారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాళెంలో ఈ ఘటన జరిగింది. అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కాగా, కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టులో అప్పీల్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments