Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజాస్వామ్యానికి పవన్‌లాంటోడు కావాలి : జయప్రకాశ్

ప్రజాస్వామ్య దేశానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లాంటోడు ఒక్కడు కావాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రజాసమస్యలపై పోరాడే నాయుకులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (12:59 IST)
ప్రజాస్వామ్య దేశానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లాంటోడు ఒక్కడు కావాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రజాసమస్యలపై పోరాడే నాయుకులను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఉద్దానం కిడ్నీ బాధితుల‌వంటి సమస్యలపై పవన్ పోరాడటాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో మీడియాతో ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకే రిజర్వేషన్లు తెచ్చారని, అంతేగానీ కులానికి కాదని అభిప్రాయపడ్డారు. ఈ దేశంలో కులాలను కూకటివేళ్ళతో పెకలించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
ఏపీలో కుల కార్చిచ్చు పెరిగిందన్నారు. రిజర్వేషన్లను స్వార్థ రాజకీయాలకోసం వినియోగించకుండా ఉంటే సమస్యే ఉండదు అన్నారాయన. పట్టిసీమ అనుసంధానంతో రాయలసీమ రైతులకు మేలు జరిగిందని, పోలవరం ప్రాజెక్టు విషయంలో రైతులకు సకాలంలో పరిహారం అందిందని ఆయన పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments