Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని కాళ్ళు మొక్కాల్సిన కర్మ మాకు పట్టలేదు... జె.సి. సంచలన వ్యాఖ్యలు

అనంతపురం ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఎంపిలు కరివేపాకులు అని చేసిన వ్యాఖ్యలు మరిచిపోక ముందే ఈరోజు తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి, ప్రధానమంత్రికి కాళ్ళు మొక్కాల్సిన కర్మ మాకు పట్టలేదు. ఏపికి నిధులు ఇవ

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (22:00 IST)
అనంతపురం ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఎంపిలు కరివేపాకులు అని చేసిన వ్యాఖ్యలు మరిచిపోక ముందే ఈరోజు తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి, ప్రధానమంత్రికి కాళ్ళు మొక్కాల్సిన కర్మ మాకు పట్టలేదు. ఏపికి నిధులు ఇవ్వాలనుకుంటే కేంద్రం ఇస్తుంది. అంతేతప్ప ప్రధాని కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సినంత కర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పట్టలేదన్నారు జె.సి.దివాకర్ రెడ్డి. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడంటే ఏమనుకున్నారు.. ఆయనొక బ్రాండ్.. అలాంటిది కేంద్రానికి సాగిలపడాలా.. ఏంటి? మాకు అవసరం లేదు. ప్రధాని ఇవ్వాలనుకుంటే నిధులు ఇస్తారు. ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపైనా ఉందని ఏకంగా ప్రధానినే టార్గెట్ చేశారు జె.సి. దివాకర్ రెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments