Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌ల వెంక‌టేశునికి మ‌హింద్రా సిఇఓ జీపు విరాళం!

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (17:14 IST)
ఎవ‌రి వ‌ద్ద ఏదుంటే అది శ్రీవారికి కానుక‌గా స‌మ‌ర్పించ‌డం తిరుమ‌ల‌లో ఆన‌వాయితీ... కొంద‌రు డ‌బ్బు ముడుపుగా క‌డ‌తారు. కొంద‌రు బంగారు, వెండి ఆభ‌ర‌ణాలు ఇస్తారు. కొంద‌రు దేముడికి నిలువు దోపిడీ ఇస్తారు.  

అలాగే, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ‌ సిఈవో దిలీప్ గురువారం రూ.16 ల‌క్ష‌లు విలువైన మ‌హేంద్ర థార్ జీపును టిటిడికి విరాళంగా అందించారు. శ్రీ‌వారి ఆల‌యం ఎదుట పూజ‌లు నిర్వ‌హించి, వాహ‌నాల రికార్డుల‌ను టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. జీపు తాళాల‌ను టిటిడికి అప్ప‌గించారు.

ఈ భ‌క్తుడి జీపు విరాళాన్ని తిరుమ‌ల‌లో ఇత‌ర భ‌క్తులు ఆస‌క్తిగా తిల‌కించారు. ఎర్ర‌ని రంగులో మెరిసిపోతున్న ఈ జీపును అంద‌రూ వింత‌లా చూస్తున్నారు. స్వామి వారి అవ‌స‌రాల‌కు ఈ జీపును వినియోగిస్తామ‌ని టిటిడి అధికారులు చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments