Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుశెనగ విత్తనం గొంతులో చిక్కుంది.. చిన్నారి ప్రాణం పోయింది..

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (10:08 IST)
వేరుశెనగ విత్తనం గొంతులో చిక్కుకుని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, కర్ణాటక, బాగేపల్లి తాలూకా, వసంతపూర్‌కు చెందిన హనుమంతు కుటుంబం నల్లచెరువులోని బంధువుల ఇంటికి వచ్చారు. 
 
హనుమంతు రెండేళ్ల కుమార్తె నయనశ్రీ ఆడుకుంటూ వేరుశెనగ విత్తనాన్ని తినేందుకు నోట్లో పెట్టుకుంది. అది గొంతులో ఇరుక్కుని ఊపిరాడక విలవిల్లాడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే పరిస్థితి విషమించడంతో కదిరి ప్రైవేట్ ఆస్పత్రి నుంచి బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రికి వచ్చిన వారిని కంటతడిపెట్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments