Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా వార్నింగ్.. బీజేపీ నేతలకు షాక్.. జగన్‌కు అల్టిమేటం

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీలు ముఖ్యంగా, వైకాపాలోకి జంప్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు.

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (12:14 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీలు ముఖ్యంగా, వైకాపాలోకి జంప్ కావడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. తమ పార్టీకి చెందిన ఏ ఒక్కరినీ పార్టీలో చేర్చుకోవద్దంటూ హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు షాక్ అయ్యారు.
 
తద్వారా ఏపీ బీజేపీ నుంచి వైసీపీలోకి చేరికలకు ఆ పార్టీ హైకమాండ్ అడ్డుకట్ట వేసినట్టయింది. ఈ నేపథ్యంలో, కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరడం ఆగిపోయింది. అమిత్ షా చేసిన ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్‌తో అంతా సెట్ అయిపోయిందని ప్రచారం జరుగుతోంది. 
 
పార్టీలో చేరిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన అమిత్ షా... బీజేపీలోనే ఉండాలని కోరారు. దీంతో, ఆయన మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. దీంతో, వైసీపీలో చేరే కార్యక్రమాన్ని ఆపేసి, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్ కి రమ్మని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments