Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఎపి సిఎంకు పాలాభిషేకం(వీడియో)

కాపులను బిసిల్లో చేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై కాపు సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లీలామహల్ సర్కిల్‌లో చంద్రబాబునాయుడు ఫ్లెక్సీకి కాపు నేతలు పాలాభిషేకం చేశారు. 50 యేళ్ళ పోరాటంతో బిసీల్లో చేరడమే కాకుండా ఐదు శాతం రి

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (22:15 IST)
కాపులను బిసిల్లో చేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై కాపు సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లీలామహల్ సర్కిల్‌లో చంద్రబాబునాయుడు ఫ్లెక్సీకి కాపు నేతలు పాలాభిషేకం చేశారు. 50 యేళ్ళ పోరాటంతో బిసీల్లో చేరడమే కాకుండా ఐదు శాతం రిజర్వేషన్లు సాధించగలిగామంటున్నారు కాపు సంఘం నేతలు.
 
అలిపిరి పాదాల మండం వద్ద కూడా కాపు నేతలు టెంకాయలు కొట్టారు. శ్రీవారిని ప్రార్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాపులందరూ జీవితాంతం రుణపడి ఉంటారని కాపు సంఘాల నేతలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులందరూ కలిసి చంద్రబాబునాయుడును గెలిపించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments