Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతిని కలిసిన కేశినేని శ్వేత

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (20:10 IST)
కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని స్వర్ణ భారత్ ట్రస్ట్ నందు కేశినేని శ్వేత మర్యాదపూర్వకంగా కలిసి  ఆశీర్వాదం తీసుకున్నారు.
 
అంతర్జాతీయంగా ఖ్యాతిని సంపాదించిన కొండపల్లి బొమ్మను, దేవుని కళాకృతిని వెంకయ్యనాయుడు గారికి బహుకరించారు. వెంకయ్య నాయుడు యువతే దేశానికి వెన్నుముకని, దేశ అభివృద్ధి యువత చేతిలో ఉందని, కేశినేని శ్వేత ఈ వయసులోనే రాజకీయాలలోకి వచ్చి యువతను ప్రభావితం చేయడం ఆనందదాయకమన్నారు. 
 
ఈ సందర్భంగా కేశినేని శ్వేత కరోనాను జయించిన ఆయన ఆత్మ విశ్వాసం అందరికి ఆదర్శనీయమన్నారు. చిన్నతనం నుండి ఆయనను చూస్తూ,రాజకీయంగా అనేక విషయాలను నేర్చుకున్నామని,  పలు అంశాలను ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్ళారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments