Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవాణి ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోటాలో భారీగా కోత... శ్రీవాణి దాతలకు కేవలం వంద టిక్కెట్లు మాత్రమే..!!

వరుణ్
శుక్రవారం, 19 జులై 2024 (08:46 IST)
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రక్షాళన సాగుతుంది. సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత ఇచ్చే దిశగా తితిదే అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, శ్రీవాణి ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోటాను వెయ్యి కి తగ్గించారు. అదీకూడా ముందుకు వచ్చిన వారికి మాత్రమే ఈ టిక్కెట్లను జారీ చేయనున్నారు. అలాగే, శ్రీవాణి  దాతలకు మాత్రం కేవలం వంద టిక్కెట్లను మాత్రమే కేటాయిస్తారు. 
 
తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి దర్శనానికి పెరుగుతోన్న భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యతను పెంచేందుకు వీలుగా టీటీడీ ఈ చర్యలు తీసుకుంది. జులై 22 నుంచి శ్రీవాణి దర్శన టిక్కెట్ల రోజువారి కోటాను వెయ్యికి పరిమితం చేసింది. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టిక్కెట్లను మొదట వచ్చిన వారికి ఇస్తారు. మిగిలిన 100 టిక్కెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలోనే కరెంట్ బుకింగ్ కౌంటర్లలో అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి విమానాశ్రయ కౌంటర్లో ఈ ఆఫ్‌లైన్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments