Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుడు పరార్.. చివరి క్షణాల్లో వధువు పెళ్లాడిన యువకుడు..

Webdunia
ఆదివారం, 30 డిశెంబరు 2018 (12:38 IST)
పెళ్లికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలివున్న నేపథ్యంలో మండపానికి వెళ్తూ వెళ్తూ పెళ్లికొడుకు పారిపోయాడు. అంతే ఆ పెళ్లి రద్దు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ వధువును పెళ్లి చేసుకునేందుకు ఓ యువకుడు ముందుకు వచ్చాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. పొట్లపల్లి గ్రామానికి చెందిన కోల రాజలింగు కుమార్తెకు పందిపెల్లి శ్రీనివాస్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. డిసెంబర్ 29వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ పెళ్లి మండపానికి వాహనంలో వెళ్తూ వెళ్తూ వరుడు పారిపోయాడు.

శ్రీనివాస్ మరో యువతిని ప్రేమిస్తున్నానని చెప్పినా.. పెద్దలు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారు. కానీ వరుడు పారిపోవజంతో.. వధువును రమేష్ అనే అబ్బాయి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు వధువు, రమేష్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో... వీరి వివాహం అట్టహాసంగా జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments