Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఏపీకి కిరణ్ బేడి.. తెలంగాణకు ఎవరో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే దిశగా రంగం సిద్ధమవుతోంది.మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం రెడీ అవుతోంది. తాజాగా ఎన్డీయేకు టీడీపీ గు

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (10:31 IST)
తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే దిశగా రంగం సిద్ధమవుతోంది.మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం రెడీ అవుతోంది.  తాజాగా ఎన్డీయేకు టీడీపీ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో, ఏపీ గవర్నర్‌గా కిరణ్ బేడీనే సరైన ఛాయిస్‌ అని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. 
 
ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించాలని ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించే కిరణ్ బేడీని ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించే యోచనలో వుంది. 
 
అలాగే తెలంగాణ రాష్ట్రానికి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీఎస్కే శర్మ పేరును కూడా కేంద్రం ప్రతిపాదనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఏపీ, తెలంగాణలకు వేర్వేరుగా కొత్త గవర్నర్లను నియమించనుంది. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహిరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments