Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్ళపారాణి ఆరకముందే భర్తకు విషమిచ్చిన భార్య.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (12:28 IST)
కాళ్ళపారాణి ఆరకముందే ఓ భార్య కట్టుకున్న భర్తకు విషమిచ్చింది. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన లింగమయ్యకు.. అదే జిల్లాకు చెందిన మదనంతపురం గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. 
 
వీరి వివాహం జరిగిన వారం రోజులకు అత్తవారి ఇంటికి వెళ్లిన లింగమయ్యకు.. భార్య పాలల్లో విషం కలిపి ఇచ్చింది. అవి తాగిన భర్త అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న లింగమయ్య సోదరుడు అతడిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
 
లింగయ్య శరీరంలో విషం ఉందనీ, మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో లింగయ్యను అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments