Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో టీడీపీ గెలుస్తుంది కానీ.. లగడపాటి సర్వే ఏం చెపుతుంది...

ముందస్తుగా ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించడంలో 'ఆంధ్రా ఆక్టోపస్‌'గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల ప

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (11:56 IST)
ముందస్తుగా ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించడంలో 'ఆంధ్రా ఆక్టోపస్‌'గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు జోస్యం చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల పోలింగ్‌పై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
ఈ ఎన్నికల్లో విజయం టీడీపీదేనని లగడపాటి జోస్యం చెప్పారు. బుధవారం సాయంత్రం పోలింగ్‌ ముగిశాక.. ఓటింగ్‌ సరళిపై ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటింగ్‌ శాతం పెరిగిందని, అందువల్ల ఫలితంలో మార్పు వస్తుందన్నారు. 
 
పోలింగ్‌ శాతం పెరిగినందున టీడీపీ 10శాతం ఓట్ల మెజారిటీని సాధిస్తుందన్నారు. నంద్యాలలో 1,73,335 మంది ఓటు వేసినందున.. 17,333 ఓట్ల మెజారిటీ టీడీపీకి రావచ్చని.. ఇది 15 వేలైనా కావొచ్చు.. 20 వేలకైనా రావొచ్చని తెలిపారు. ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments