Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలికిరిలో మళ్లీ చిరుత?

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (09:13 IST)
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని కలికిరిలో మళ్లీ చిరుత కనిపించింది. కలికిరి నుంచి సీఆర్పీఎఫ్‌కు వెళ్లే దారిలోని బయ్యారెడ్డి చెరువు మొరవ వద్ద చిరుత కనిపించిందని కొండకావలిపల్లెకు చెందిన లక్ష్మయ్య తదితరులు చెప్పారు.

దీంతో బీట్‌ ఆఫీసర్‌ ప్రతాప్‌ తదితరులు చిరుత జాడ కోసం వెదుకులాట ప్రారంభించారు. సైనిక పాఠశాల మైదానంలో గత శుక్రవారం ఒక మేకను గుర్తుతెలియని జంతువు చంపి పడేసిన విషయం తెలిసిందే. ఆ మేక కొండకావలిపల్లెకు చెందిన కృష్ణయ్యది.

అయితే మేకను చంపినది చిరుత కాకపోవచ్చని అటవీ అధికారులు నాటు ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం మళ్లీ నాలుగు రోజుల వ్యవధిలోనే చిరుత కనిపించిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో ఎఫ్‌బీవో ప్రతాప్‌, ఏఎఫ్‌బీవో జ్యోతి, గ్రామస్తులతో చిరుత పులి పాదముద్రల కోసం మంగళవారం రాత్రి వెతికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments