Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు 14న లోక్ అదాలత్

Webdunia
సోమవారం, 2 డిశెంబరు 2019 (07:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో డిసెంబరు 14న జరిగే జాతీయ లోక్  ఆధాలత్  కు సంబంధించిన కేసుల పరిష్కారానికి డిసెంబరు 2 ,సోమవారం నుండి హైకోర్టులో ముందస్తు బెంచీలు ఏర్పాటుచేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సెక్రటరీ యం. వి.రమణకుమారి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
 
హైకోర్టులో పెండింగులో ఉన్న మోటారు వాహన ప్రమాద సంబంధ అప్పీళ్ళు , సర్వీస్ రిట్స్, పెన్షన్ రిట్స్, రెవెన్యూ కేసులు , ల్యాండ్ ఎక్విజిషన్ అప్పీళ్ళు , చెక్ బౌన్స్ అప్పీళ్సు, కుటుంబ తగాదాలు, రాజీపడదగిన క్రిమినల్ అప్పీళ్ళు, ఎపిఎస్ఆర్టీసీకి సంబంధించిన అన్ని రిట్స్, మనీ అప్పీళ్ళు, బ్యాంక్, చిట్ ఫండ్  కేసులకు సంబంధించిన అప్పీళ్ళు మొదలైన కేసులు జాతీయ  లోక్ అదాలత్ లో పరిష్కరించబడతాయని ఆ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాల కోసం  0863 - 2372604 ఫోన్ నెంబరులో ఆఫీసు వేళల్లో సంప్రదించవచ్చునని ఆమె  తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments