Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘన విజయం: శైలజానాథ్ - ఫక్కున నవ్విన శ్రీవారి భక్తులు

తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అటు దేశంలోను, ఇటు ఎపిలోను గెలుపొ

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (16:47 IST)
తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్ వైభవం వస్తుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అటు దేశంలోను, ఇటు ఎపిలోను గెలుపొందడం ఖాయమని శైలజానాథ్ అన్నారు. 
 
శైలజానాథ్ ఇలా చెబుతుండగా పక్కనే ఉన్న కొంతమంది భక్తులు పకపకా నవ్వుతూ కనిపించారు. దీంతో శైలజానాథ్ మాత్రం వాటిని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇప్పటివరకు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటో ప్రజలకు బాగా అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు శైలజానాథ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments