Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రైనా రావాల్సిందే.. స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వదల్చుకోలేదు : ధర్మాబాద్ కోర్టు

బాబ్లీ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు తోసిపుచ్చింది. పైగా, కీలక వ్యాఖ్యలు చేసింది. బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసుపై ధర్మాబాద

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (13:16 IST)
బాబ్లీ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు తోసిపుచ్చింది. పైగా, కీలక వ్యాఖ్యలు చేసింది. బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసుపై ధర్మాబాద్‌ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఆ సమయంలో రీకాల్ పిటిషన్ తిరస్కరణకు గురైనందువల్ల కోర్టుకు హాజరయ్యేందుకు కొంతసమయం కావాలంటూ సీఎం తరపు న్యాయవాది కోరారు.
 
ఆ తర్వాత ధర్మాబాద్ కోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టానికి ఎవరూ మినహాయింపు కాదని, ముఖ్యమంత్రైనా.. ఎవరైనా కోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని, ఎవరికీ స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వదల్చుకోలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు సహా 16 మంది నేతలు.. అక్టోబర్ 15న కోర్టులో హా1జరుకావాలని జడ్జి ఆదేశించారు.
 
మరోవైపు ఈ కేసులో వారెంట్ అందుకున్న అప్పటి తెలంగాణ టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నంకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాబాద్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments