Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 సెకన్ల వ్యవధిలో 30సార్లు నరికారు.. చనిపోయాడో లేదోనని...

పాతకక్ష్యల నేపథ్యంలో గుంటూరులో దారుణ హత్య చోటుచేసుకుంది. రౌడీ షీటర్ బసవల భారతి వాసు (39)పై నలుగురు దుండగులు దాడి చేశారు. 30 సెకన్ల వ్యవధిలో 30సార్లు నరికారు. అంతటితో ఆగకుండా చనిపోయాడో లేదో చూసుకుని..

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (13:11 IST)
పాతకక్ష్యల నేపథ్యంలో గుంటూరులో దారుణ హత్య చోటుచేసుకుంది. రౌడీ షీటర్ బసవల భారతి వాసు (39)పై నలుగురు దుండగులు దాడి చేశారు. 30 సెకన్ల వ్యవధిలో 30సార్లు నరికారు. అంతటితో ఆగకుండా చనిపోయాడో లేదో చూసుకుని.. గొంతుకోశారు. ఆ తర్వాత వచ్చిన వాహనంలోనే పారిపోయారు. 
 
విద్యానగర్ నాలుగో లైన్లో నివాసం ఉండే వాసు.. మరికొందరితో కలిసి అరండల్ పేట 12వ లైన్ లోని ఓ బిర్యానీ పాయింట్‌కు వెళ్లి, డిన్నర్ ముగించుకుని వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ హత్య పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని.. అనుమానిత నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యేకు దగ్గరి సన్నిహితుడైన వాసు.. ఇటీవలే ఓ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉంటూ బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments