Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (21:42 IST)
సినీ నటుడు మంచు మనోజ్ జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతుంది. దీనికితోడు ఆయన సోమవారం తన భార్యాపిల్లలతో కలిసి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు వెళ్ళి తన అత్త మామల సమాధులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన కుమార్తె దేవసేన శోభను ఆళ్లగడ్డకు తొలిసారి తీసుకొచ్చినట్టు చెప్పారు. తన కోసం రాయలసీమ ప్రాంతం నుంచి అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. అలాగే, జనసేనలో చేరబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై ప్రస్తుతానికి ఏమీ మాట్లాడనేనని చెప్పారు. 
 
నిజానికి మంచు మనోజ్ తన సతీమణి భూమా మౌనికా రెడ్డితో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారని, ఆయన నంద్యాల నుంచి పోటీ చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం సాగుతుంది. పైగా, వీరిద్దరూ జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ ప్రచారాన్ని ఆ దంపతులిద్దరూ ఎక్కడా ఖండించలేదు. సోమవారం కూడా మంచు మనోజ్ కూడా జనసేనలో చేరడం లేదని స్పష్టంగా కూడా చెప్పలేదు. ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని మాత్రమే చెప్పారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments