Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పంచాయతీ రాజ్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో మండల కో ఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అబ్యర్థులు మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీని ఈ నెల 20 మంగళవారంగా నిర్ణయించింది.
 
ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా 22 మండల కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు బీఎస్సీ కంప్యూటర్, బీసీఏ, ఎంసీఏ, బీటెక్ సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 
 
ఈ పోస్టులకు అర్హులైన వారిని రాతపరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం విడుదల ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మంగళవారం లోపు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేలు వేతనంగా ఇస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments