Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లూరి జిల్లాలో బస్సుకు నిప్పుపెట్టిన మావోయిస్టులు

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (09:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ బస్సుకు నిప్పుపెట్టారు. చింతూరు మండలం కొత్తూరు ఈ ఘటన జరిగింది. ఒరిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతున్న బస్సును ఆపి ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. ఆ తర్వాత బస్సుకు నిప్పు అంటించారు. 
 
దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. దండకారణ్యం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ బంద్‌ను పాటించకపోవడంతో వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments