Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నదాత సుఖీభవ... చలించిపోయిన ఎమ్మెల్యే రోజా(ఫోటోలు)

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (14:56 IST)
వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రారంభించిన నాలుగు రూపాయలకే భోజనం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. రోజా ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత నెల 17వ తేదీన రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని కేవలం 4 రూపాయలకే కడుపు నిండా భోజనం సదుపాయాన్ని కల్పిస్తూ మొబైల్ వ్యాన్‌ను ప్రారంభించారు.
 
ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌కు పోటీగా ఈ 4 రూపాయలకే భోజనం కార్యక్రమం అంటూ విమర్శలు వచ్చాయి. అయితే రోజా అదంతా పట్టించుకోకుండా నిరుపేదల కోసం భోజనాన్ని నిరంతరం అందిస్తూ వస్తున్నారు. తన నియోజకవర్గంలో పర్యటించిన రోజా స్వయంగా మొబైల్ వ్యాన్ దగ్గరకు నిరుపేదలకు తన చేత్తో భోజనాన్ని వడ్డించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 
 
కొంతమంది వద్ద 4 రూపాయలు కూడా లేకపోవడంతో చలించిపోయిన రోజా స్వయంగా అన్నం ప్లేటు చేతిలో పెట్టి ఒక్కసారి రుచి  చూడండి.. మళ్ళీ మర్చిపోరంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ట్రస్ట్ ద్వారా నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానంటోంది రోజా. అన్నం తిన్నవారంతా అన్నదాత సుఖీభవ అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments