Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు - కడప జిల్లాల్లో స్వల్పంగా కంపించిన భూమి

Webdunia
బుధవారం, 13 జులై 2022 (11:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, కడప జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ఆ రెండు జిల్లాల వాసులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
 
బుధవారం తెల్లవారుజామున ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ భూప్రకంపనల ధాటిలో గృహాల్లోని సామాగ్రి కిందపడటంతో ఆయా గృహాల వాసులు భయంతో వణికిపోతూ బయటకు పరుగులు తీశారు.
 
ముఖ్యంగా కడప జిల్లా బద్వేల్ మండలంలోనూ ఈ భూప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని మర్రిపాడు మండలంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments