Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా.. హోటల్ ఖర్చులు భరిస్తానంటున్న ఐటీ మంత్రి

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ విపక్ష పార్టీ సభ్యులకు ఓ సవాల్ విసిరారు. రాష్ట్రానికి కంపెనీలు తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం వచ్చి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు తాను బుక్ చేసి.. వారికి హోటల్ ఖర్

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (15:58 IST)
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ విపక్ష పార్టీ సభ్యులకు ఓ సవాల్ విసిరారు. రాష్ట్రానికి కంపెనీలు తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం వచ్చి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు తాను బుక్ చేసి.. వారికి హోటల్ ఖర్చులు భరిస్తానని చెప్పారు. 
 
విశాఖపట్టణంలో ఏర్పాటవుతున్న ఐటీ కంపెనీలపై బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ... ఐటీ పాలసీ నిబంధనల ప్రకారమే భూములిస్తున్నామన్నారు. 
 
ప్రతిపక్షాలు ఐటీ కంపెనీని రాష్ట్రానికి తీసుకొస్తే 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తాం. 21 రోజుల్లో కంపెనీలకు భూములివ్వాలిని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆయన సూచనల మేరకు కంపెనీలకు అన్ని అనుమతులిస్తామని తెలిపారు. లోకేష్ సవాల్‌ను సమర్థిస్తూ మంత్రులు, ఎమ్మెల్యే బల్లలు చరిచి తమ మద్దతును తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments