Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువగళం పాదయాత్ర.. నారా లోకేష్‌పై కోడిగుడ్లు విసిరిన ఆగంతకులు

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (08:40 IST)
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో చేదు సంఘటన ఎదురైంది. 
 
కొందరు వ్యక్తులు లోకేష్‌పై కోడిగుడ్లు విసిరి ఉద్రిక్తత, ఆందోళనకు కారణమయ్యారు. టీడీపీ సభ్యులు వెంటనే నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
 
ముందుజాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరులోని రిలయన్స్ పెట్రోల్ బంకు వద్ద జరిగిన దాడిలో లోకేష్‌పై ఇద్దరు యువకులు కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. ఇది షాకింగ్ సంఘటనకు దారితీసింది. 
 
యువకుల చర్యలతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments