Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ సూర్యకుమారి మృతదేహం కాల్వలో... లొంగదీసుకుని మోసం చేసినందుకే....

డాక్టర్ సూర్య కుమారి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె మృతదేహం రైవ‌స్ కాలువలో లభ్యమైంది. ఐదు రోజుల క్రితం ఆచూకి లేకుండా పోయిన సూర్యకుమారి కోసం పోలీసులు గాలించారు. ఐతే ఆమె స్కూటీని రైవస్ కాలువ ఒడ్డున చూసిన‌ట్లు స్థానికులు చెప్పడంతో ఎన్డీఆర్ఎ

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (22:34 IST)
డాక్టర్ సూర్య కుమారి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె మృతదేహం రైవ‌స్ కాలువలో లభ్యమైంది. ఐదు రోజుల క్రితం ఆచూకి లేకుండా పోయిన సూర్యకుమారి కోసం పోలీసులు గాలించారు. ఐతే ఆమె స్కూటీని రైవస్ కాలువ ఒడ్డున చూసిన‌ట్లు స్థానికులు చెప్పడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం కాలువ‌లో గాలించింది.
 
మొత్తం 27 మంది ప్ర‌త్యేక బృందం 14 కిలోమీట‌ర్ల మేర గాలించగా సూర్య‌కుమారి మృత‌దేహం లభించింది. గత ఐదు రోజులగా నీళ్లలోనే వుండటంతో ఆమె మృత‌దేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరోవైపు ఆమెది ఆత్మహత్యగానే పోలీసులు నిర్థారించారు. 
 
కాగా విద్యాసాగర్ ఆమెను 7 ఏళ్లుగా లోబర్చుకున్నాడనీ, అతడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. వివాహం అయిన తర్వాత కూడా ఆమెతో గడిపాడనీ, తనకు వివాహం అయిన సంగతి ఆమె వద్ద దాచిపెట్టి సంబంధాన్ని సాగించాడని తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగుచూస్తాయని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments