Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియాకు రోజా క్లాస్... ఆ రెండు పత్రికల వాళ్లెక్కడంటూ ప్రశ్న(వీడియో)

మీరు జర్నలిస్టులా... నేను ఒకటి చెబితే మీరొకటి రాస్తారా.. ఎందుకు అలా రాస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలా రాయడం మానుకోండి. తిరుమల శ్రీవారి దర్శన బ్రేక్ టిక్కెట్ల వ్యవహారంపై నేను ప్రశ్నించాను. తిరుమల జెఈఓగా శ్రీనివాసరాజు బాధ్యతలు చేపట్టిన తరువాత త

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (14:46 IST)
మీరు జర్నలిస్టులా... నేను ఒకటి చెబితే మీరొకటి రాస్తారా.. ఎందుకు అలా రాస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇలా రాయడం మానుకోండి. తిరుమల శ్రీవారి దర్శన బ్రేక్ టిక్కెట్ల వ్యవహారంపై నేను ప్రశ్నించాను. తిరుమల జెఈఓగా శ్రీనివాసరాజు బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమల సేవా టిక్కెట్ల వ్యవహారం వ్యాపార కేంద్రంగా మారిపోయింది. అదే నేను అడిగాను. నాకు ఇన్ని టిక్కెట్లు కావాలని ఎప్పుడూ అడగలేదు.
 
స్వామి చెంతకు వస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. స్వామివారి ఆశీర్వాదం పొందాలని భావిస్తాను. అంతేగాని అనవసర మాటలను నేను మాట్లాడను. నేను మాట్లాడే మాటలను మార్చి రాస్తున్నారు. ఇలాంటివి మానుకోండి అంటూ జర్నలిస్టులను హెచ్చరించి మరీ వెళ్ళారు. పేరు పేరునా తనపైన వార్తలు రాసిన పత్రికా ప్రతినిధులను పిలిచి క్లాస్ పీకారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments