Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు తమ్ముళ్ళే పెద్ద ఇసుక మాఫియాదారులు - రోజా ధ్వజం(Video)

టిడిపి నాయకులే ఇసుక మాఫియాకు పాల్పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు వైసిపి ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని సత్రవాడలో ఇసుకను త్రవ్వి తరలిస్తున్న ప్రాంతాన్ని రోజా పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుకను త్రవ్వి కోట్

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (15:34 IST)
టిడిపి నాయకులే ఇసుక మాఫియాకు పాల్పడుతుంటే  ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు వైసిపి ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని సత్రవాడలో ఇసుకను త్రవ్వి తరలిస్తున్న ప్రాంతాన్ని రోజా పరిశీలించారు. 
 
తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుకను త్రవ్వి కోట్లు సంపాదిస్తున్నారని, అడ్డదిడ్డంగా ఇసుక రవాణా చేయడం వల్ల కొంతమంది చిన్నారులు ఆడుకోవడానికి వెళ్ళి అందులో పడి చనిపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు వెంటనే దీనిపై స్పందించాలని ఇసుకను అక్రమంగా తరలించే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నగరి ఎమ్మార్వో అక్రమార్కులకు అండగా నిలబడ్డారని రోజా ఆరోపించారు. వీడియోలో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments