Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024 తర్వాత ఈ గొట్టం బాబుకీ అదే పరిస్థితి : విజయసాయి రెడ్డి

Webdunia
గురువారం, 14 జులై 2022 (16:39 IST)
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు పట్టిన గతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా పడుతుందని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత గొటబాయకు పట్టిన గతే చంద్రబాబు అనే గొట్టబాయికి పడుతుందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
2024 ఎన్నికల తర్వాత ఏమాత్రం తేడా వచ్చినా చంద్రబాబు సింగపూర్‌కు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇందుకోసం చంద్రబాబు కొన్నేళ్ల క్రితమే సింగపూర్‌లో ఓ హోటల్‌ను కొనుగోలు చేశారన్నారు. అలాగే, ఇక్కడకు పారిపోయేందుకు ఓ ప్రైవేట్ జెట్ కూడా సిద్ధంగా ఉంచుకున్నారని ఆరోపించారు. 
 
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేలా 2024 తర్వాత ఈ గొట్టం బాబుకీ అదే పరిస్థితి పడుతుందని గొట్టబాయ - గొట్టంబాబులిద్దరిదీ ఒకే మజిలీ సింగపూరేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments