Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజీనామా చేయాలా? చేస్తే వచ్చేదేంటి?: విజయసాయి

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (20:12 IST)
విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎంపీలు రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షం తెదేపా ఇచ్చిన పిలుపుపై ఎంపీ విజయసాయి రెడ్డి కొట్టి పారేశారు. ఎంపీలంతా రాజీనామా చేస్తే ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోతుందా? అలా రాజీనామాలు చేస్తే కనీసం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ సైతం దొరకదన్నారు. పార్లమెంటులో అడుగు పెట్టినప్పుడే మన గళం వినిపించగలమనీ, అలా కాకుండా రాజీనామాలు చేస్తే వచ్చేదేమీ వుండదన్నారు.
 
ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తామని చెప్పారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం తప్పని చెప్పిన ఆయన ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు.
 
కాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకున్నదంటూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు విమర్శించారు. ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం చేస్తున్నదంతా నాటకమేనంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments