Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లిద్దరే నా కుమార్తెను ఓడించారు... కేశినేని నానితో జలీల్ ఖాన్

Webdunia
శనివారం, 27 జులై 2019 (19:01 IST)
కేశినేని భవన్ నందు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ నానితో జలీల్ ఖాన్ భేటీ అయ్యారు. పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు గత ఎన్నికల్లో తన కుమార్తె ఓటమికి గల కారణాలను నానికి వివరించారు జలీల్ ఖాన్.
 
ప్రచార పర్వంలోనూ, ఎన్నికల సమయంలోనూ బుద్ధా వెంకన్న మరియు నాగుల్ మీరా ఇద్దరు తన కుమార్తె గెలుపునకు పని చేయలేదని ఈ సందర్భంగా నానీ దగ్గర కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు.
 
పశ్చిమ నియోజకవర్గంలో గ్రూపులు పెంచి ప్రోత్సహించడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని నానికి చెప్పడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments