Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు కోసం రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న 'సీతయ్య'... బాధపడుతున్న తెలుగు భాష

నందమూరి హరికృష్ణ మృతికి తెలుగు రాష్ట్రాల్లో సంతాపం వ్యక్తం చేస్తుంటే, తెలుగు భాషాభిమానులకు ఆయన ఈరోజే మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, కారణం ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. రాజ్యసభలో తెలుగులో మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నాడు హరికృష్ణ ధ్వజమెత్తారు.

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (16:11 IST)
నందమూరి హరికృష్ణ మృతికి తెలుగు రాష్ట్రాల్లో సంతాపం వ్యక్తం చేస్తుంటే, తెలుగు భాషాభిమానులకు ఆయన ఈరోజే మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, కారణం ఈరోజు తెలుగు భాషా దినోత్సవం.
 
రాజ్యసభలో తెలుగులో మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నాడు హరికృష్ణ ధ్వజమెత్తారు. తెలుగులో మాట్లాడనీయకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారంటూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై హరికృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా ఆయన తెలుగు కోసం తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదిలేసుకున్నారు. ఆ సంఘటనతో ఆయన తెలుగు భాషాభిమానులకు బాగా దగ్గరయ్యారు.
 
అయితే ఆగస్టు 29, తెలుగు భాషా దినోత్సవం నాడే హరికృష్ణ మృతి చెందడం దురదృష్టకరమని తెలుగు భాషాభిమానులు బాధపడుతున్నారు. హరికృష్ణలా రాజ్యసభలో తెలుగు కోసం పోరాడే నాయకులు ఎవరూ లేరని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments