Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో క‌రెన్సీ, బంగారం, వెండితో దుర్గ‌మ్మ అలంక‌ర‌ణ‌

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (13:35 IST)
ఏప‌ని చేయాల‌న్నా నెల్లూరు వారికి ఎవ‌రూ సాటి రాలేరు. ఇక ద‌స‌రా ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌లోనూ అక్క‌డి వారు త‌మ ప్ర‌త్యేక‌త‌ను చాటుతున్నారు. నెల్లూరు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఇపుడు ద‌స‌రా ఉత్స‌వాలు క‌నులు మిరుమిట్లు గొలిపేలా సాగుతున్నాయి. ఆల‌యాన్ని సంద‌ర్శించే భ‌క్తుల‌కు అమ్మ‌వారు క‌ళ్ళు జిగేల్ మ‌నేలా కాంతివంతంగా ద‌ర్శ‌నమిస్తున్నారు. 
 
నెల్లూరు నగరంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఐదు కోట్ల కరెన్సీ నోట్లతో, 7 కేజీల బంగారంతో , 60 కేజీల వెండితో అమ్మవారికి అలంకారం చేశారు. ఎక్క‌డ చూసినా క‌రెన్సీ నోట్ల క‌ట్ట‌లే. అమ్మ‌ద‌య ఉంటే ఇవన్నీ వ‌స్తాయ‌న్న‌ట్లు వాస‌వి కన్యకాపరమేశ్వరి ఆలయ నిర్వాహ‌కులు పేర్కొంటున్నారు. అందుకే అమ్మవారిని అంత ఘ‌నంగా అలంక‌రించామ‌ని చెపుతున్నారు. మొత్తం మీద అమ్మవారిని ల‌క్ష్మి అవ‌తారంలో ద‌ర్శ‌నం చేసుకునేందుకు భ‌క్తులు బారులు తీరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments