Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తరకం వైరస్.. దేవినేని ఉమ ట్వీట్

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (15:42 IST)
ఆంధ్రప్రదేస్ సర్కార్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో కొత్తరకం కరోనా వ్యాప్తి చెందిందంటూ దేవినేని ట్వీట్ చేశారు. కేవలం ప్రతిపక్షాలు, ప్రజలు నిరసన తెలిపితే ప్రభుత్వం అడ్డుకుంటుందని, కేసులు పెడుతుందని విమర్శించారు. 
 
స్థానిక ఎన్నికలకు అడ్డంకిగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోందన్నారు. వైసీపీ సభలు, పాదయాత్రలు, పుట్టినరోజు వేడుకలకి మాత్రం అడ్డంకి కాదని ఉమ అన్నారు. ‘‘వారికి ఈ వైరస్ సోకదనేనా? ఈ నెల 25న మీ రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి పంపిణి చేస్తానన్న వాక్సిన్ దీనికేనా?’’ జగన్ అంటూ దేవినేని ప్రశ్నల వర్షం కురిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments