Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది నుంచే కొత్త జిల్లాల నుంచి కార్యకలాపాలు: సీఎం జగన్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (23:13 IST)
ఉగాది నుంచి కొత్త జిల్లాల నుంచి కార్యకలాపాలు కొనసాగించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కావాలన్నారు. కొత్త జిల్లాల్లో ఉద్యోగులు పని చేసేందుకు భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించి.. అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని చెప్పారు. 
 
కొత్త భవనాలు నిర్మించేందుకు స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. ఇప్పటి నుంచే చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా పనులు మొదలు పెట్టాలని చెప్పారు. ఇప్పటి నుంచే చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా పనులు మొదలు పెట్టాలని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments