Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెర వెనుక కెమెరా మెన్ల కష్టాన్ని ఎవరూ గుర్తించరూ: కెమెరా మెన్ సాయి ఆవేదన

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (11:55 IST)
తణుకు: ప్రతి షోలో తెర వెనుక కెమెరామెన్లు పడే కష్టాన్ని ఎవరూ గుర్తించరని కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన శ్రీ సాయి క్రియేషన్స్ అధినేత,ప్రముఖ కెమెరామెన్ డి.జి.ఎం.ఎన్. సాయి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు లోని డి.సాయి స్కూల్ ఆవరణలో ఇటీవల ఈ టీవీ.నిర్వహించిన "ఢీ13"ప్రోగ్రామ్ లో కెమెరా మెన్ల జీవన విధానాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించడానికీ కారకులైన డాన్స్ మాస్టర్ మాస్టర్ ఆకుల సాయి,కంటిస్టెంట్ బడపు సాయి,రచయిత విప్పర్తి నానిబాబులను ఆయన సత్కరించారు.

సాయి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కెమెరామెన్ల కష్టం అనంతం, ప్రతి దృశ్యాలను తీయించుకునే వారికి నచ్చే వరకు తీస్తూ ఉండాలన్నారు. భోజనం చేస్తే కొద్ది సేపటికే అరిగిపోతుందేమోగానీ చిత్రీకరించిన దృశ్యాలను మళ్లీమళ్లీ గుర్తు చేసేదే కెమెరా మెన్ అన్నారు.

కెమెరామెన్లకు ఉన్న ఓర్పు మరే రంగంలో ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదేమోనన్నారు. భూత,వర్తమాన, భవిష్యత్తు కాలాల్లో జరిగిన, జరుగుతున్న, జర్నగబోతున్న సంఘటనలను దృశ్య రూపాల్లో చూపించాలంటే అది కెమెరామెన్లకే సాధ్యమన్నారు. కెమెరామెన్లు ధనిక,పేద అనే భేదం లేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments