Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతటి వారైనా శిక్ష తప్పదు: వాసిరెడ్డి పద్మ

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (19:05 IST)
20 ఏళ్ల విద్యార్ధినిని ఇంజినీరింగ్ విద్యార్థులు గత రెండు ఏళ్ళుగా అత్యాచారం చేయడం దారుణమైన ఘటన అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు.

గుంటూరు అర్బన్ ఎస్పీ కాన్ఫిరెన్స్ హలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కేసును మహిళా కమిషన్,ప్రభుత్వం,పోలీసులు చాలా సీరియస్ గా తీసుకోవటం జరిగింది అన్నారు.
 
ఈ కేసులో ఏ-1 ముద్దాయి పోలీస్ కొడుకు అని తెలిపారు. ఈ కేసులో అత్యాచారానికి గురైనా విద్యార్థిని కేసు వెనుక ఇంకా కొందరు మహిళా విద్యార్థునులు ఉన్నారు అని వారు కూడా అత్యాచారానికి గురైన మహిళ వీడియోలను సోషల్ మీడియాలో పోర్న్ వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు అని చెప్పారు.
 
చదువుకునే విద్యార్థులు ఇలాంటి ఘటనలకు పాల్పడం చాలా బాధాకరం అన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. 'దిశ' కేసు నమోదు అయితే ఎంతటి వారైనా శిక్ష తప్పదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం