Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని తరలింపు ఖాయం.. నాన్ పొలిటికల్ జేఏసీతో హోం మంత్రి

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (15:08 IST)
ఏపీ హోం మంత్రి సుచరితని నాన్ పొలిటికల్ జేఏసీ నేతలు సోమవారం గుంటూరులో కలిశారు. రాజధాని అమరావతిలోనే ఉంచాలని హోం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారితో హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ, మూడు పంటలు పండే భూములలో రాజధాని సాధ్యం కాదని హోంమంత్రి చెప్పారు. 
 
అమరావతి అభివృద్ధికి వేల కోట్లు కావాలని, అంత ఖర్చు చేసే పరిస్థితి ఇప్పుడు లేదని, ఉద్యమాలు చేసే వారు కూడా ఆలోచించాలన్నారు. మొత్తం రాజధానిని తరలించడం లేదుకదా.. అన్ని ప్రాంతాలకు వికేంద్రికరణ చేస్తే మంచిదేగా అని సుచరిత సమాదాన మిచ్చారు. 
 
హోంమంత్రి వ్యాఖ్యాలపై స్పందించిన జేఏసీ అధ్యక్షుడు మల్లికార్జున రావు మాట్లాడుతూ.. అమరావతి ఏర్పాటు సమయంలోనే ఎందుకు వైసీపీ పార్టీ అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. 13 జిల్లాలకు కేంద్ర స్థానంలోనే అమరావతి రాజధానిగా ఉండాలని, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మీరు అండగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments