Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 26న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (07:25 IST)
రాష్ట్రంలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు వైఎస్సార్ జిల్లా ఆర్జీయూకేటీ చాన్సలర్ చెంచురెడ్డి తెలిపారు.

సెప్టెంబర్ 26న ప్రవేశ పరీక్ష ఉంటుందని, దీని ద్వారా నాలుగు వేల సీట్లు భర్తీ చేయ నున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వంద మార్కులకు ఈ ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.

ఈ నెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments