Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ చేస్తూ వాగులో దిగారు.. ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు..

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (16:00 IST)
టిక్ టాక్ మోజు ముగ్గురు ప్రాణాల మీదకు తెచ్చింది. టిక్ టాక్‌లో వీడియో చేద్దామని చెరువులో దిగి ముగ్గురు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పుల కప్పవాగులో సంఘటన జరిగింది.
 
గోనుగొప్పుల గ్రామానికి చెందిన ముగ్గురు బిటెక్ విద్యార్థులు కప్పవాగులోకి  వచ్చారు. వర్షం ఎక్కువగా పడడంతో ఈ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో యువకులు ఉత్సాహంగా వాగులో దిగి టిక్ టిక్ వీడియో చేసేందుకు ప్రయత్నించారు.
 
అయితే ఒక్కసారిగా వరదనీరు ప్రవాహం పెరగడంతో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. ఇద్దరు విద్యార్థులకు ఈత తెలియడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే దినేష్ అనే యువకుడు మాత్రం ఈత రాకపోవడంతో చనిపోయాడు. దినేష్ మ్రుతదేహాన్ని  స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారమిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments