Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునేరు వైపు మేతకు వెళ్లి తిరిగిరాని వానరాలు...

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో అంతుచిక్కని వ్యాధితో పందులు (వానరాలు) మృత్యువాతపడుతున్నాయి. గత వారం రోజుల్లోనే ఏకంగా వెయ్యికిపైగా పందులు చనిపోయారు. అంతుచిక్కని వ్యాధితో చనిపోతుండటంతో పందుల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. 
 
పెనుగంచిప్రోలులోని స్థానిక తిరుపతమ్మ దేవాలయంలోని దిగువ ప్రాంతంలో కొందరు పందుల్ని పెంచుతున్నారు. వీటిని మునేరు పరిసర ప్రాంతాలవైపు మేతకు వెళుతుంటాయి. అలా వెళ్లిన వానరాలు తిరిగి రావడం లేదు. దీంతో వాటిని వెతికేందుకు పెంపకందారులు పందులు ఎక్కడపడితే అక్కడ చనిపోవడాన్ని గమనించి హతాశులయ్యారు. 
 
దీనిపై వారు స్పందిస్తూ, పందుల మరణం కారణంగా తాము తీవ్రంగా నష్టపోయినట్టు తెలిపారు. ఈ అంతుచిక్కని వ్యాధి బారినపడుతున్న పందులకు మందులు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తారు. 
 
అలాగే, పందుల మృతిపై స్థానిక పశువైద్యులు స్పందించారు. చనిపోయిన వానరాల కళేభరాల నుంచి శాంపిల్స్ సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే, చనిపోయిన పందులు కుళ్లిపోయినస్థితికి చేరుకోవడంతో అది సాధ్యంకాలేదు. అదేసమయంలో పందులకు వేసే మేత, నీళ్లలో మార్చాలని పెంపకందారులకు వైద్యులు సూచన చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments