Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనయుడికి కాకపోతే తండ్రికి... జగనన్న షాక్

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (15:24 IST)
ఎన్నికల జోరు ఊపందుకొంటున్న వేళ... రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఆశావహులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పర్చూరు సీటు ఆశించి ఇటీవలి కాలంలో వైకాపాలో చేరిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్‌లలో, దగ్గుబాటి హితేష్‌కు జగనన్న తన స్టైల్ ఫ్యాన్ షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. 
 
హితేష్‌ అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడాన్ని కారణంగా చూపుతూ టికెట్‌ ఇచ్చే విషయంలో జగన్‌ పునరాలోచనలో పడినట్లు సమాచారం. పర్చూరు వైకాపా అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును రంగంలోకి దించబోతున్నట్లు కూడా అనధికారిక వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగా మరి... తనయుడికి కాకపోతే తండ్రికి... ఏ పదవైనా... ఏమైనా అటు తిరిగీ... ఇటు తిరిగీ కుటుంబం దాటిపోకుండా ఉంటే చాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments