Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ జగన్ జివిఎల్ శని గ్రహాలు: కొల్లు రవీంద్ర

ఏపీ క్యాబినెట్లో సౌమ్యుడిగా కనిపించే కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, జీవీఎల్ నర్సింహారావు ఆ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన శని గ్రహాలు అని వ్యాఖ్యలు చేసిన సంచలన రేపారు. పవన్ కల్యాణ్ టైమ్ పాస్ పొలిటీషియన్ అన

Webdunia
బుధవారం, 8 ఆగస్టు 2018 (13:05 IST)
ఏపీ క్యాబినెట్లో సౌమ్యుడిగా కనిపించే కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, జీవీఎల్ నర్సింహారావు ఆ ముగ్గురూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన శని గ్రహాలు అని వ్యాఖ్యలు చేసిన సంచలన రేపారు. పవన్ కల్యాణ్ టైమ్ పాస్ పొలిటీషియన్ అనీ, అందుకే ఆంధ్రాలో కంటే  తెలంగాణలోనే ఎక్కువసేపు కాలక్షేపం చేస్తున్నారని అన్నారు.
 
ఇక వైఎస్ జగన్ పాదయాత్రను క్యాట్ వాక్ అంటూ అభివర్ణించారు. జీవిఎల్‌ని కమెడీయన్‌గా పోల్చుతూ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఈ త్రిమూర్తులు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఈ ముగ్గురి నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలని రాష్ట్ర ప్రజలు నవగ్రహాలకు పూజలు చేయాలంటూ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత ఏపీలో అవినీతి జరుగుతోందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments