Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

సెల్వి
శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (19:30 IST)
Pawan kalyan
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం- హిందూ సంప్రదాయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ సందర్భంలో, ఆయన ఇటీవల తమిళనాడు, కేరళలకు ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు. అక్కడ ఆయన అనేక పురాతన దేవాలయాలను సందర్శించారు.
 
తమిళనాడు పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి- తమిళనాడులోని ఆలయ పట్టణం పళని మధ్య ప్రసిద్ధ బస్సు సర్వీసును కోవిడ్-19 మహమ్మారి కారణంగా నిలిపివేసినట్లు తెలుసుకున్నారు. ఈ సర్వీసులను పునః ప్రారంభిస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.
 
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తిరుపతి-పళని మధ్య ఈ బస్సు సర్వీసు పునఃప్రారంభించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ పట్టుదల కారణంగా ఈ కొత్త ఆర్టీసీ సేవలు.. ప్రస్తుతం తిరుపతి-పళని ఆలయ పట్టణాల మధ్య నడుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments