Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాహార దీక్షకు సిద్ధమైన పవన్ కళ్యాణ్... సీఎం చంద్రబాబు పట్టించుకోలేదనీ...

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలను 48 గంటల్లోపు తేల్చకుంటే నిరాహార దీక్షకు కూర్చుంటానని రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసలో పవన్ ప్రకటించ

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (15:16 IST)
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలను 48 గంటల్లోపు తేల్చకుంటే నిరాహార దీక్షకు కూర్చుంటానని రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసలో పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకూ స్పందించలేదు. దీనితో పవన్ నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి ప్రకటన చేశారు. 
 
కాగా రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ విరామం తీసుకుంటున్నారు. నిరాహార దీక్ష నేపధ్యంలో నిన్నటి నుంచి పవన్ ఘనాహారం తీసుకోవడం మానేసినట్లు మహేందర్ రెడ్డి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం పట్టణంలో ప్రజల మధ్య నిరాహార దీక్ష చేస్తారని మహేందర్‌ రెడ్డి పేరిట ప్రకటన విడుదలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments